ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన డిఐజి ఏ.వి. రంగనాధ్,


  ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన డిఐజి ఏ.వి. రంగనాధ్,


మిర్యాలగూడ: 

మిర్యాలగూడలో పలు రైస్ మిల్లుల వద్ద రైతులు తీసుకువచ్చిన ధాన్యంకు మద్దతు ధర కల్పించే విషయంలో బిల్లులు, రైతులకు చేస్తున్న చెల్లింపులు, ఇతర విషయాలపై ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన డిఐజి ఏ.వి. రంగనాధ్, ఆయన వెంట మిర్యాలగూడ డిఎస్పీ వెంకటేశ్వర్ రావు, ఇతర పోలీస్ అధికారులు

Comments

Popular posts from this blog

స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్