భక్తి రఘుస్వామి తో ప్రముఖ న్యాయవాది కె.ఎన్. సాయికుమార్



భక్తి   రఘుస్వామి తో ప్రముఖ న్యాయవాది కె.ఎన్. సాయికుమార్ 



హైదరాబాద్: ప్రముఖ న్యాయవాది కె.ఎన్. సాయికుమార్   భక్తి  రఘవస్వామిని  కలిసి  వైష్ణవ మతము,  నిరాకార మతము పై చర్చించారు.  భారత వంశం లో సంస్కారాలు,  సంప్రదాయాలు మరియు వర్ణ వ్యవస్థ పై చర్చించారు. బ్రాహ్మణ, క్షత్రియా, వవైశ్య, శూద్ర వర్ణాల ను  మరల  పునర్ స్థాపన చేయడానికి చర్చించారు.   మన ధర్మ  ఆచారాలను ప్రజలకు గుర్తుచేస్తూ  ఆచరించాలని  కోరుతున్నామని ఆయన తెలిపారు. ఈ ఆధునిక  యుగములో మర్చిపోతున్న మన ఆచారాలను గుర్తు చేయటానికి ట్రస్టు స్థాపించి   ఆచరించే విధంగా గుర్తు చేస్తున్నామని  తెలిపారు.


Comments

Popular posts from this blog

పులిహోర పంపిణీ

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్