*అర్చన మార్కులు తక్కువ వచ్చాయి అని టీచర్ మందలించటంతో ఆసిడ్ కొని తాగి ఆత్మహత్యా యత్నం*


ఖమ్మం: సత్తుపల్లి పట్టణంలోని సాంఘీక సంక్షేమ శాఖ సమీకృత సంక్షేమ బాలికల వసతి గృహంలో ఉంటూ  10 వ తరగతి చదువుతున్న కోలా అర్చన(15) మార్కులు తక్కువ వచ్చాయి అని టీచర్ మందలించటంతో దగ్గరలోని షాప్ లో ఆసిడ్ కొని తాగి ఆత్మహత్యా యత్నం. 


పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.


అందుబాటులో లేని హాస్టల్ వార్డెన్.భయందోళనలో విద్యార్ధినులు..


Comments

Popular posts from this blog

స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్